ETV Bharat / city

గవర్నర్​ను కలిసిన తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

author img

By

Published : Nov 2, 2021, 1:27 PM IST

ttd chairman yv subbareddy met governer bishwabushan harichandan
గవర్నర్​ను కలిసిన తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను.. తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధి విధానాలను గురించి గవర్నర్​కు.. సబ్బారెడ్డి వివరించారు.

గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌(governer bishwabushan harichandan)ను.. తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి(ttd chairman yv subbareddy) మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్ భవన్​కు వచ్చిన ఆయన.. గవర్నర్​కు స్వామి వారి ప్రసాదం, 2022 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను బహుకరించారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధి విధానాల గురించి గవర్నర్​కు.. సబ్బారెడ్డి వివరించారు. విపత్కర పరిస్ధితులల్లో.. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు.

ఇదీ చదవండి:

DEPUTY SPEAKER KONA RAGHUPATHI: సతీమణితో సరదాగా డిప్యూటీ స్పీకర్​... బుగ్గ కారు వదిలి..

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.