ETV Bharat / city

చిత్తూరులో చంద్రబాబు పర్యటిస్తే వైకాపాకు వచ్చిన నష్టమేంటి..?

author img

By

Published : Mar 1, 2021, 4:51 PM IST

రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవటంపై.. తెదేపా నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. చంద్రబాబు సొంత జిల్లాలో పర్యటిస్తే వైకాపాకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్రించారు.

tdp leader panchumarthi anuradha fires on ycp about detaining chandrababu at renigunta airport
చంద్రబాబు చిత్తూరులో పర్యటిస్తే వైకాపాకు వచ్చిన నష్టమేంటి..?

చంద్రబాబు సొంత జిల్లాలో పర్యటిస్తే వైకాపాకు వచ్చిన నష్టం ఏంటని.. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు అంటే ఎందుకు అంత భయమని నిలదీశారు. సీఎంపై డీజీపీ స్వామి భక్తి చాటుకుంటున్నారని విమర్శించారు. ప్రజా కోర్టులో జగన్​కు శిక్ష తప్పదని హెచ్చరించారు. వైకాపా బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

జగన్ రాక్షస క్రీడలో భాగమే చంద్రబాబు నిర్బంధం: వర్ల రామయ్య

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.