ETV Bharat / city

దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కుదింపు

author img

By

Published : Jun 10, 2020, 2:28 PM IST

లాక్ డౌన్ కారణంగా ఆలయానికి ఆదాయం రాకపోవటంతో.. దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కుదించారు. వారు సేవలు చేసే ప్రాంతాల్లో శాశ్వత సిబ్బందికి విధులు అప్పగించారు. ఈ మేరకు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

reduction of temporary employees in durga temple vijayawada
విజయవాడ దుర్గ గుడి

విజయవాడ దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కుదించారు. ఆలయానికి ఆదాయం రాకపోవటంతో.. టికెట్, లడ్డూ, దర్శనం కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని తగ్గించారు. లాక్ డౌన్ కారణంగా ఉన్న సిబ్బందికే తగిన పనిలేనందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బంది సేవలు చేసే ప్రాంతాల్లో శాశ్వత సిబ్బందికి విధులు అప్పగించారు.

ఇవీ చదవండి.... మూడు నెలల తరవాత అప్పన్న దర్శనం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.