ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 396 కరోనా కేసులు.. 6 మరణాలు

author img

By

Published : Oct 23, 2021, 5:00 PM IST

రాష్ట్రంలో 24 గంటల్లో 40,855 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..396 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. కొవిడ్​తో మరో ఆరుగురు మృతి చెందారు.

కరోనా కేసులు
కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 396 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు కొవిడ్​తో మృతి చెందారు. 566 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,222 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 40,855 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

  • #COVIDUpdates: 23/10/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,60,282 పాజిటివ్ కేసు లకు గాను
    *20,40,721 మంది డిశ్చార్జ్ కాగా
    *14,339 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,222#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/tQ1yAI77JX

    — ArogyaAndhra (@ArogyaAndhra) October 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 478 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.