ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శన వేళల్లో మార్పు

author img

By

Published : May 28, 2021, 6:58 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శన వేళలను మార్పు చేసినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. రేపటి నుంచి ఉదయం 6.30 నుంచి 11.30 వరకు భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు.

indrakeeladri timings
indrakeeladri timings

విజయవాడ ఇంద్రకీలాద్రి దర్శన వేళలను అధికారులు మార్చారు. రేపటి నుంచి ఉదయం 6.30 నుంచి 11.30 వరకు భక్తులను అనుమతించనున్నారు. ఇదే విషయమై స్థానాచార్యులతో ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ చర్చలు జరిపారు.

ఇదీ చదవండి: విజయవాడలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. తెదేపా నేతల నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.