ETV Bharat / city

చైనా-భారత్ వివాదం: ఈటీవీ భారత్ కథనాలు

author img

By

Published : Jun 17, 2020, 1:29 PM IST

Updated : Jun 17, 2020, 4:14 PM IST

గాల్వాన్ లోయలో భారత్, చైనా మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. 1975 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో అధిక ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే. అసలెందుకీ వివాదం? ఎప్పుడు మెుదలైంది? లింక్ క్లిక్ చేసి చదవండి..

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/17-June-2020/7651280_china.png
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/17-June-2020/7651280_china.png

భారత్​ చైనా మధ్య వివాదాస్పద ప్రాంతాలివే

భారత్-చైనా సరిహద్దులో ఎందుకీ ఉద్రిక్త పరిస్థితులు?

అసలేందుకీ దూకుడు

సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక చైనా వ్యూహాలివే!

ధవళ వర్ణంలో మెరిసిపోయే హిమాలయాలకు చైనా నెత్తుటి మరకలు అద్దుతోంది. భారత సరిహద్దులోని కీలకమైన భూభాగాలను ఆక్రమించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ క్రమంలో 45 ఏళ్ల తర్వాత తొలిసారి తూర్పు సరిహద్దులో హింస చెలరేగింది. సరిహద్దు వివాదాన్ని చైనా వ్యూహాత్మకంగానే అమలు చేస్తోందా?

సరిహద్దుల్లో చైనా దురాక్రమణ పన్నాగాలివే!

గాల్వన్​ లోయకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

భారత్- చైనా బలాబలాల్లో ఎవరిది పైచేయి?

చైనాతో కయ్యం ఒక్కోసారి ఒక్కో చోట.. ఎందుకు?

గాల్వన్​ లోయలో ఆ రాత్రి ఏం జరిగింది?

ప్రతిధ్వని: చైనా దుర్మార్గం

Last Updated : Jun 17, 2020, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.