ETV Bharat / city

'సీపీఎస్​పై చర్చించుకుందాం రండి'.. ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం

author img

By

Published : Mar 31, 2022, 7:31 PM IST

Finance Ministry Invited Employees to Discuss on CPS: 'సీపీఎస్​ అంశంపై చర్చించుకుందాం రండి' అని ఉద్యోగ సంఘాలకు ఆర్థిక శాఖ ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఏప్రిల్ 4వ తేదీన సచివాలయంలో సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ అధికారి తెలిపారు.

సీపీఎస్ అంశంపై చర్చలకు ఆహ్వానం
సీపీఎస్ అంశంపై చర్చలకు ఆహ్వానం

finance department on CPS: సీపీఎస్ అంశంపై చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలను ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఏప్రిల్ 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని ఆర్థికశాఖ కాన్ఫ్​రెన్స్​ హాల్​లో సీపీఎస్​పై సంప్రదింపుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ హెచ్ఆర్ విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్​లోని 16 ఉద్యోగ సంఘాలకు ఈ ఆహ్వానం పంపారు. ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించే వరకు ఉద్యమిస్తాం: బీజేపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.