ETV Bharat / city

CS Sameer Sharma: కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎస్​ దంపతులు

author img

By

Published : Oct 2, 2021, 7:18 PM IST

నూతన సీఎస్ సమీర్ శర్మ.. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి(CS Sameer Sarma visit kanakadurga temple)ని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు.. సీఎస్ దంపతులకు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

CS Sameer Sarma kanakadurga temple
కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎస్ సమీర్ శర్మ

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి(CS Sameer Sarma family visit kanakadurga temple)ని రాష్ట్ర నూతన సీఎస్ సమీర్ శర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, పాలకమండలి సభ్యులు.. సీఎస్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేద పండితులు.. సమీర్ శర్మ దంపతుల(CS Sameer Sharma at indrakeeladri )కు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. సమీర్ శర్మ.. రాష్ట్ర సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమ్మవారిని తొలిసారి దర్శించుకున్నారు.

ఇదీ చదవండి..

అవును మేం విడిపోతున్నాం: చైతూ, సమంత ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.