ETV Bharat / city

అమరావతిపై కేంద్రప్రభుత్వం విధానమేంటి..?: సీపీఐ

author img

By

Published : Feb 6, 2020, 12:27 PM IST

రాజధానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అమరావతి రాజధానిగా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని... ఇప్పుడు అక్కడి నుంచి మారుస్తామని ప్రకటిస్తే కేంద్రం ఏం చేస్తోందని నిలదీశారు. కేంద్రం విధానం ఏంటో స్పష్టంగా ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

cpi ramakrishna press meet on amaravathi
సీపీఐ రామకృష్ణ

అమరావతిపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ డిమాండ్​

ఇవీ చదవండి:

జనానికి..జగన్​కు మధ్య యుద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.