ETV Bharat / city

జూమ్ యాప్​లో.. అచ్చెన్నాయుడు భార్యకు చంద్రబాబు పరామర్శ

author img

By

Published : Jun 15, 2020, 7:13 PM IST

chandrababu
తెలుగుదేశం అధినేత చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో జూమ్ యాప్ ద్వారా అచ్చెన్నాయుడు భార్యను పరామర్శించారు.

టీడీఎల్పీ సమావేశంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అచ్చెన్నాయుడు సతీమణిని పరామర్శించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని.. తాను తన పిన్ని వద్దకు వచ్చానని చెప్పగా... జూమ్‌ యాప్‌ ద్వారానే చంద్రబాబు ఆమెతో మాట్లాడారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అచ్చెన్నాయుడు అరెస్ట్‌ తర్వాత పార్టీ తమ కుటుంబానికి అండగా నిలిచిందంటూ ఆమె చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ కేసులపై రాజీలేని పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పిన చంద్రబాబు.. అచ్చెన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఇవీ చదవండి:

కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేనుగా వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.