ETV Bharat / city

ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది: చంద్రబాబు

author img

By

Published : May 1, 2021, 8:55 PM IST

chandrababu on kurnool covid deaths
ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది

ప్రజల ప్రాణాలతో వైకాపా ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలులో కరోనా రోగులు చనిపోవడం బాధాకరమన్న ఆయన.. ఆక్సిజన్ నిల్వలపై ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందన్నారు.

కర్నూలులో కరోనా రోగులు చనిపోవటం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో వైకాపా ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్న ఆయన..ఆక్సిజన్ నిల్వలపై కాకిలెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆక్సిజన్ కొరతపై ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. ఆక్సిజన్ బెడ్లు పెంచి రోగులకు మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

నలుగురు కొవిడ్​ రోగులు మృతి.. ఆక్సిజన్​ అందకనే అంటున్న బంధువులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.