ETV Bharat / city

CBN: 'చలసాని రాజేంద్ర ప్రసాద్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది'

author img

By

Published : Sep 14, 2021, 10:53 PM IST

CBN
CBN

పాత్రికేయులు చలసాని రాజేంద్ర ప్రసాద్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

సీనియర్ పాత్రికేయులు చలసాని రాజేంద్ర ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజేంద్ర ప్రసాద్ పాత్రికేయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి.. మూడు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో సేవలందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇదీ చదవండి:

VIJAYAWADA CP: రౌడీమూకలపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ శ్రీనివాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.