ETV Bharat / city

AP Corona cases: రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

author img

By

Published : Dec 28, 2021, 6:04 PM IST

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 141 కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మరణించారు. ప్రస్తుతం 1,073 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

AP Corona cases
రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

AP Corona Cases: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,752 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 141 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా నుంచి మరో 165 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,073 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

AP Corona cases
కరోనా కేసుల వివరాలు

ఇదీ చదవండి:

No Facilities: నాగావళి నదిలో నిండు గర్భిణి పాట్లు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.