ETV Bharat / city

దుర్గమ్మ పట్టువస్త్రాలు సమర్పించిన అన్నవరం దేవస్థానం

author img

By

Published : Oct 23, 2020, 10:22 PM IST

విజయవాడ అమ్మవారికి అన్నవరం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో త్రినాథరావు శుక్రవారం దుర్గగుడికి రాగా.. ఆలయ మర్యాదలతో అధికారులు, పూజారులు స్వాగతం పలికారు.

annavaram eo given clothes to durgamma temple
విజయవాడకు పట్టువస్త్రాలు తీసుకువచ్చిన అన్నవరం ఈవో

విజయదశమి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ అమ్మవారికి అన్నవరం దేవస్థాన కమిటీ పట్టు వస్త్రాలు సమర్పించింది. ఈ సందర్భంగా అన్నవరం ఆలయ ఈవో త్రినాథరావుకు శుక్రవారం దుర్గగుడిని దర్శించుకున్నారు. విజయవాడ దుర్గ గుడి ఈవో సురేష్ బాబు, పూజారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.

ఇదీ చదవండి :

21న బెజవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.