ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

author img

By

Published : Feb 3, 2021, 10:55 AM IST

తిరుమల వైకుంఠనాథుడిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఎన్నికల పర్యవేక్షకులు సిద్ధార్థ జైన్, చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ హరినారాయణన్, సినీ నటుడు.. వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు స్వామి వారిని దర్శించుకున్నారు.

vips visit to tirumala for balaji darshan
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షకులు సిద్ధార్థ జైన్‌, చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్‌ హరినారాయణన్‌ స్వామివారిని దర్శించుకున్నారు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. చిత్ర కథానాయకుడు ప్రదీప్‌, దర్శకుడు మున్నా, చిత్ర బృందం స్వామివారి ఆశీస్సులను పొందారు. దర్శనం అనతరం వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:

ఇదీ సంగతి: ఎన్నికల్లో సిరా చుక్క.. చరిత్రేంటో తెలుసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.