ETV Bharat / city

TIRUMALA DARSHAN: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Oct 27, 2021, 10:20 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, తితిదే మాజీ ఈవో దొండపాటి సాంబశివరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

vip darhan at ttd
vip darhan at ttd
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.