ETV Bharat / city

తితిదే అన్నప్రసాదం ట్రస్టు అధికారులతో ఈవో సమీక్ష

author img

By

Published : Sep 8, 2020, 4:36 PM IST

అన్నప్రసాదం ట్రస్టు అధికారులతో తితిదే ఈవో ఎ.కె.సింఘాల్‌ సమీక్ష నిర్వహించారు. అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటివరకు 5,68,421 మంది దాతలు విరాళాలు ఇచ్చారని ఈవో వివరించారు.

eo singhal review on food donation
తితిదే ఈవో సింఘాల్ సమీక్ష

తితిదే అన్నప్రసాదం ట్రస్టు అధికారులతో ఈవో ఎ.కె.సింఘాల్‌ సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌లో 35.45 లక్షలమంది వలస కూలీలు, పేదలకు అన్నప్రసాదం వితరణ చేసినట్టు ఈవో తెలిపారు.

లాక్‌డౌన్‌లో 21,732 మంది దాతలు రూ.27 కోట్లు విరాళంగా ఇచ్చారన్న తితిదే ఈవో… అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటివరకు 5,68,421 మంది దాతలు విరాళాలు ఇచ్చారని వివరించారు.

ఇదీ చదవండి:

'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.