ETV Bharat / city

నేడు..శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల

author img

By

Published : Dec 11, 2020, 7:30 AM IST

Tirumala
Tirumala

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తితిదే ఇవాళ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు తితిదే వెబ్​సైట్​లో టికెట్లు విడుదల చేయనుంది. ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది.

నేడు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. ఉదయం 6.30 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లు విడుదల చేయనుంది. ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. రోజుకు 20 వేల టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తితిదే ప్రకటించింది.

ఇదీ చదవండి : పోలవరం వద్ద మరో ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.