ETV Bharat / city

ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 90.45 కోట్లు

author img

By

Published : Mar 5, 2021, 3:41 PM IST

ఫిబ్ర‌వ‌రిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ ద్వారా వచ్చిన ఆదాయం, భక్తులకు అందజేసిన లడ్డూ ప్రసాదం తదితర వివరాలను తితిదే ప్రకటించింది. శ్రీ‌వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నా...హుండీ ఆదాయం అధికంగా నమోదైంది.

ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 90.45 కోట్లు
ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 90.45 కోట్లు

శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం వివరాలు:

  • శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య 14.41 ల‌క్ష‌లు
  • హుండీ కానుక‌లు రూ.90.45 కోట్లు
  • తిరుమ‌ల శ్రీ‌వారి ఇ-హుండీ కానుక‌లు రూ.3.51 కోట్లు
  • తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఇ-హుండీ కానుక‌లు రూ.12 ల‌క్ష‌లు
  • విక్ర‌యించిన శ్రీ‌వారి ల‌డ్డూల సంఖ్య 76.61 ల‌క్ష‌లు
  • అన్న‌ప్ర‌సాదం స్వీక‌రించిన భ‌క్తుల సంఖ్య 21.07 ల‌క్ష‌లు
  • త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన భ‌క్తుల సంఖ్య 6.72 ల‌క్ష‌లు

ఇదీచదవండి

సింహాద్రి అప్పన్న ఆలయ నూతన ఈవోగా సూర్యకళ బాధ్యతల స్వీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.