ETV Bharat / city

SriLanka PM to Visit Tirumala: ఈనెల 23న తిరుమలకు శ్రీలంక ప్రధాని

author img

By

Published : Dec 21, 2021, 10:41 PM IST

Updated : Dec 22, 2021, 7:02 AM IST

Sri Lankan PM Mahinda Rajapaksa
Sri Lankan PM Mahinda Rajapaksa

SriLanka PM to Visit Tirumala: శ్రీలంక ప్రధాని తిరుమల పర్యటనకు రానున్నారు. ఈనెల 23 ఉదయం 11 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. 24న శ్రీవారిలో సేవలో పాల్గొననున్నారు.

SriLanka PM to Tirumala: ఈనెల 23, 24 తేదీల్లో తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే పర్యటించనున్నారు. ఈనెల 23న ఉ.11 గంటలకు రేణిగుంట చేరుకోనున్నారు. 24న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. బ్రేక్ దర్శనంలో రాజపక్సేతో పాటు ఆయన కుటుంబం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఇదీ చదవండి:

'ఓటర్‌ ఐడీ-ఆధార్‌ లింక్' బిల్లుకు రాజ్యసభ ఆమోదం- విపక్షాలు వాకౌట్​

Last Updated :Dec 22, 2021, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.