ETV Bharat / city

TTD : తితిదే అన్నదానం ట్రస్టుకు రూ.కోటి విరాళం

author img

By

Published : Nov 13, 2021, 9:24 AM IST

Rs 1 crore donation to TTD Annadanam Trust
ఈవోకి చెక్కు అందజేస్తున్న పంకజ్‌రెడ్డి దంపతులు. పక్కన ఎమ్మెల్యే సంజీవయ్య

తితిదే అన్నదానం ట్రస్టుకు నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ ఛైర్మన్‌, భవానీ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ పంకజ్‌రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని అందించారు.

తితిదే అన్నదానం ట్రస్టుకు నెల్లూరుకు చెందిన భవానీ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ, బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ ఛైర్మన్‌ పంకజ్‌రెడ్డి రూ.1,00,10,116 విరాళాన్ని అందించారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత సతీమణి సరిత, తితిదే పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే సంజీవయ్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి : తితిదే లీగల్ అధికారి కొనసాగింపుపై విచారణ.. హైకోర్టు ఏమన్నదంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.