ETV Bharat / city

ఉపరాష్ట్రపతి మనుమరాలి దాతృత్యం.. రూ.50 లక్షలు విరాళం

author img

By

Published : Nov 14, 2021, 10:46 PM IST

స్వర్ణభారత్ ట్రస్ట్​కు విరాళం అందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుమనవరాలు
స్వర్ణభారత్ ట్రస్ట్​కు విరాళం అందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుమనవరాలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు గొప్ప దాతృత్వాన్ని చాటుకున్నారు. హృదయ క్యూర్‌ ఏ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌కు రూ.50 లక్షలు విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.

స్వర్ణభారత్ ట్రస్ట్​కు విరాళం అందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుమనవరాలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పూర్తితో ఆయన మనవరాలు నిహారిక 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తన వివాహం సందర్భంగా హృదయ క్యూర్‌ ఏ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌కు విరాళాన్ని ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేంద్రమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో చెక్కును ట్రస్టుకు అందించారు. నిహారికను వెంకయ్యనాయుడు అభినందించారు.

ఇదీచదవండి.

Bike Accident : రెండు ద్విచక్ర వాహనాలు ఢీ...నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.