కరోనాపై పోరుకు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు ఉపరాష్ట్రపతి దంపతులు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రతినెలా 30 శాతం వేతనం విరాళంగా ఇస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు. కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. దీప ప్రజ్వలన ద్వారా దేశ ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు.
దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ఉపరాష్ట్రపతి దంపతులు
కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దీప ప్రజ్వలన ద్వారా దేశ ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు.
కరోనాపై పోరుకు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు ఉపరాష్ట్రపతి దంపతులు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రతినెలా 30 శాతం వేతనం విరాళంగా ఇస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు. కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. దీప ప్రజ్వలన ద్వారా దేశ ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు.