ETV Bharat / city

దిల్లీకి తెదేపా ఎంపీలు.. సీఈసీ దృష్టికి తిరుపతి దాడి ఘటన

author img

By

Published : Apr 13, 2021, 9:25 AM IST

తిరుపతి ఉప ఎన్నిక 2021
tirupati attack issue

ఇవాళ తెదేపా ఎంపీలు దిల్లీకి వెళ్లనున్నారు. తిరుపతి దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.

ఇవాళ తెదేపా ఎంపీలు దిల్లీకి వెళ్లనున్నారు. తిరుపతిలో చంద్రబాబు ప్రచారం సందర్భంగా దాడి జరిగిన ఘటన అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఎంపీలు తీసుకువెళ్లనున్నారు. తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కొరనున్నారు.

ఇదీ చదవండి:

చంద్రబాబు ప్రచారంలో రాళ్ల దాడి... గవర్నర్, ఈసీకి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.