ETV Bharat / city

"నా ఓటునే దొంగ ఓటు వేయడానికి వచ్చారు"

author img

By

Published : Apr 17, 2021, 3:22 PM IST

తన ఓటునే దొంగ ఓటు వేయటానికి వచ్చారంటూ.. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా ఏజెంట్‌ ఆరోపించారు. వారిని పోలీసులకు అప్పగించినట్లు ఆయన వివరించారు.

BJP agent
భాజపా ఏజెంట్

భాజపా ఏజెంట్

తిరుపతిలో తన ఓటునే దొంగ ఓటు వేయడానికి వచ్చారని.. భాజపా ఏజెంట్‌ ఆరోపించారు. వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించామన్నారు. తిరుపతి లోక్‌సభలో పెద్ద ఎత్తున దొంగ ఓటింగ్‌ జరుగుతుందన్నారు. పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండీ.. దొంగ ఓటర్లను పట్టుకున్న తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.