ETV Bharat / city

గవర్నర్‌ను కలవనున్న తెదేపా ప్రతినిధుల బృందం

author img

By

Published : Oct 22, 2019, 10:15 AM IST

ఇవాళ మధ్యాహ్నం తెదేపా ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలవనుంది. 12.30 గంటలకు గవర్నర్‌ను కలవనున్న బృందం... వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేయనుంది.

గవర్నర్‌ను కలవనున్న తెదేపా ప్రతినిధుల బృందం

తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్​ను కలవనుంది. రాజ్​భవన్​లో గవర్నర్​ను కలవనున్న తెదేపా నేతలు... వైకాపా ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. అక్రమ కేసులు బనాయిస్తోందని వివరించనున్నారు. దామోదర్​నాయుడు అంశంతో పాటు... పలు విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఇదీ చదవండీ... మొక్కలే ఆయనకు ప్రాణం... 35ఏళ్లుగా వాటితోనే ప్రయాణం

Intro:Body:

            


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.