ETV Bharat / city

వచ్చే ఏడాది శ్రీరామనవమికి రామతీర్థం ఆలయం సిద్ధం: వెల్లంపల్లి

author img

By

Published : Feb 9, 2021, 5:54 PM IST

వచ్చే ఏడాది శ్రీరామనవమికి రామతీర్థం ఆలయం సిద్దమవుతోందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. రూ.3 కోట్లతో పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

Minister Vellampalli
మంత్రి వెల్లంపల్లి

దేవాదాయశాఖ‌ అధికారులతో మంత్రి వెల్లంపల్లి స‌మీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది శ్రీరామనవమికి రామతీర్థం సిద్ధమవుతోందని మంత్రి అన్నారు. రూ.3 కోట్లతో పనులు చేపట్టి... 10 నెలల్లో రామతీర్థం ఆలయ పనులు పూర్తి చేయాలన్నారు. అంత‌ర్వేది కొత్త రథానికి సంప్రోక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

షర్మిల పార్టీతో వైకాపాకు ఎలాంటి సంబంధం లేదు: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.