ఇదీ చదవండి: కొవిడ్పై సీఎస్కు చంద్రబాబు లేఖ
ప్రజాసంపదకు సంరక్షణ కరవు..!
రాజధాని అమరావతిలో ఏడాదికాలంగా పనులు నిలిచిపోయాయి. వివిధ దశల్లో అర్ధాంతరంగా ఆగిన పనులతో సామాగ్రి పాడవుతోంది. వర్షాలతో కొన్ని నిర్మాణాలు నీటిలోనే ఉండటంతో ఇనుప సామగ్రి తుప్పుపడుతోంది. భారీ పైపులైన్లు దెబ్బితింటున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాసంపదకు రక్షణ కరవైంది.
అమరావతిలో ఆగిన నిర్మాణాలు
ఇదీ చదవండి: కొవిడ్పై సీఎస్కు చంద్రబాబు లేఖ