ETV Bharat / city

కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌తో ఎంపీ జీవీఎల్‌ భేటీ

author img

By

Published : Oct 1, 2021, 10:09 PM IST

కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌తో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేటాయించిన ఏడు ఈఎస్‌ఐ ఆస్పత్రులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

1
1

దిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌తో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు భేటీ అయ్యారు. రాష్ట్రానికి 7 ఈఎస్‌ఐ ఆస్పత్రుల మంజూరు పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఏడు ఈఎస్‌ఐ ఆస్పత్రులను త్వరగా పూర్తి చేయాలని మంత్రికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఎంపీ జీవీఎల్‌ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా మంత్రి భూపేంద్రయాదవ్‌ స్పందించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్మాణాల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి: రాష్ట్రానికి ఏడు ఈఎస్‌ఐ ఆసుపత్రులు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.