ETV Bharat / city

రాజధాని అమరావతిలో మరో రైతు మృతి

author img

By

Published : Jan 22, 2020, 8:26 AM IST

Updated : Jan 22, 2020, 10:38 AM IST

భూములు త్యాగం చేసిన రైతుల ప్రాణాలు రోజురోజుకీ ఆవిరైపోతున్నాయి. ఇవాళ మళ్లీ రాజధాని అమరావతిలో మరో రైతు ప్రాణాలు గాల్లో కలిశాయి. తుళ్లూరు మండలం అనంతవరంలో కొమ్మినేని పిచ్చయ్య అనే రైతు...రాజధాని తరలింపును తట్టుకోలేకే గుండెపోటుతో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.

farmer death in amaravathi
farmer death in amaravathi

రాజధాని అమరావతిలో మరో రైతు మృతి

.

Intro:Body:

రాజధాని అమరావతిలో మరో రైతు మృతి





భూములు త్యాగం చేసిన రైతుల ప్రాణాలు రోజురోజుకీ ఆవిరైపోతున్నాయి. ఇవాళ మళ్లీ రాజధాని అమరావతిలో మరో రైతు ప్రాణాలు గాల్లో కలిశాయి. తుళ్లూరు మండలం అనంతవరంలో కొమ్మినేని పిచ్చయ్య అనే రైతు...రాజధాని తరలింపును తట్టుకోలేకే గుండెపోటుతో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.


Conclusion:
Last Updated : Jan 22, 2020, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.