ETV Bharat / city

'ప్రజల భాషలోనే ప్రభుత్వాలు పరిపాలన సాగించాలి'

author img

By

Published : Feb 26, 2020, 5:13 AM IST

ప్రజల భాషలోనే పరిపాలన సాగించడం ప్రభుత్వాల బాధ్యత అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత... రచయిత బండి నారాయణ స్వామి అన్నారు. దిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో 'శప్తభూమి' నవలకు గానూ పురస్కారం అందుకున్న ఆయన... మాతృభాషలు అణచివేతకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొట్టకూటికి పనికొచ్చే భాషే మనుగడ సాగించగలదన్న ఆయన..ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో పలు అంశాలను పంచుకున్నారు.

face-to-face-with-kendra-sahitya-academi-awarded-bandi-narayana-swamy
face-to-face-with-kendra-sahitya-academi-awarded-bandi-narayana-swamy

దిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రదానోత్సవం
ఈటీవీ భారత్​తో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, రచయిత బండి నారాయణ స్వామి

ఇదీ చదవండి : తెలుగు కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.