ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

author img

By

Published : Nov 18, 2021, 5:24 PM IST

CORONA CASES
CORONA CASES

రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారినపడి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 2,560 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31,473 మంది నమూనాలు పరీక్షించగా.. 222 కొత్త కేసులు(ap corona cases news ) నమోదయ్యాయి. వైరస్ బారిన పడి రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 275 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,560 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

CORONA CASES
రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా కేసులు, ఇద్దరు మృతి

ఇదీ చదవండి:

MPTC, ZPTC Votes Counting: శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గెలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.