ETV Bharat / city

సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా కమిషనరేట్

author img

By

Published : Feb 9, 2021, 7:09 PM IST

గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా కమిషనరేట్​ను ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ఫైనాన్షియల్ కోడ్​లో సవరణ చేస్తూ.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఆదేశాలిచ్చారు.

సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా కమిషనరేట్
సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా కమిషనరేట్

గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా కమిషనరేట్​ను ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కోసం కొత్తగా కమిషనరేట్​ను ఏర్పాటు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ఏపీ ఫైనాన్షిల్ కోడ్​లో సవరణ చేస్తూ.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఆదేశాలిచ్చారు. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల విభాగానికి కమిషనరేట్ విభాగాధిపతి కార్యాలయంగా ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

షర్మిల పార్టీతో వైకాపాకు ఎలాంటి సంబంధం లేదు: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.