ETV Bharat / city

Chandra babu: ఈ నెల 26 నుంచి 29 వరకు చంద్రబాబు కుప్పం పర్యటన

author img

By

Published : Oct 18, 2021, 2:58 PM IST

Chandra babu
Chandra babu

ఈ నెల 26 నుంచి 29 వరకు తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మండలాల వారీగా వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 26 నుంచి 29 వరకు పర్యటించనున్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మండలాల వారీగా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14వరకు చంద్రబాబు కుప్పంలో పర్యటించాల్సి ఉండగా..వర్షాల కారణంగా పర్యటనను వాయిదా వేసుకున్నారు.

ఇదీ చదవండి:

హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.