అమరావతి రింగు రోడ్డు నిర్మాణంలో మార్పులు లేవని.. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై పూర్తి నివేదిక సిద్ధమైందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు గడ్కరీ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 189 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుకు 3 వేల 325 హెక్టార్లు అవసరమన్న కేంద్రమంత్రి.. ప్రాజెక్టు పూర్తిపై ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. రింగురోడ్డు మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
ఇదీ చదవండి: