ETV Bharat / city

రెవెన్యూలోటు కింద ఏపీకి రూ.491 కోట్ల విడుదల

author img

By

Published : May 12, 2020, 9:44 AM IST

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.491 కోట్లు విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ.

center release rs491 crores to andhrapradesh under revenue deficit
center release rs491 crores to andhrapradesh under revenue deficit

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్ర ఆర్థికశాఖ ఆంధ్రప్రదేశ్‌కు రూ.491.41 కోట్లు విడుదల చేసింది. దేశంలోని 13 రాష్ట్రాలకు కలిపి రూ.6,157 కోట్లు విడుదల చేయగా..అందులో ఏపీకి రూ.491.41 కోట్లు దక్కింది. కేంద్ర పన్నుల్లో వాటా పంచిన తర్వాత.. రాష్ట్రాలకు ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీచేయడానికి ఈ మొత్తాన్ని విడుదల చేసింది.

ఇదీ చదవండి :

సిరుల పంట సాగులో దేశానికే మార్గదర్శి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.