ETV Bharat / city

రాజధాని అమరావతిలో ఆగిన మరో రైతు గుండె

author img

By

Published : Mar 31, 2021, 8:58 AM IST

Updated : Mar 31, 2021, 10:27 AM IST

రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలానికి చెందిన రైతు కారుమంచి లక్ష్మయ్య గుండెపోటుతో మరణించారు.

AMARAVATHI, FARMER
అమరావతి రైతు మృతి

రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు మృతిచెందారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలానికి చెందిన రైతు కారుమంచి లక్ష్మయ్య గుండెపోటుతో మరణించారు. రాజధాని నిర్మాణం కోసం.. లక్ష్మయ్య రెండున్నర ఎకరాల భూమిని ఇచ్చారు. రాజధానిగా అమరావతి కొనసాగదని మనోవేదనకు గురైనట్లు తోటి రైతులు తెలిపారు. లక్ష్మయ్యకు భార్య, కుమారుడు ఉన్నారు.

ఇదీ చదవండి: పులివెందులలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి

Last Updated : Mar 31, 2021, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.