రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్ల అవినీతి చేసిన మామ, అల్లుడి గురించి రాష్ట్రంలో తెలియని వారుండరని అయ్యన్న ఎద్దేవా చేశారు. ఇద్దరు కలిసే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. త్వరలోనే దీనికి తగిన ఫలితం అనుభవిస్తారని అన్నారు.
ఇదీ చదవండి: