ETV Bharat / city

పౌరసరఫరాల సంస్థ నగదు రుణ పరిమితి రూ.22 వేల కోట్లకు పెంపు

author img

By

Published : Oct 24, 2019, 7:36 PM IST

రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నగదు రుణపరిమితిని రూ.22 వేల కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నగదు రుణపరిమితికి అదనంగా రూ.2 వేల కోట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు ప్రభుత్వం హామీ ఇస్తుందని వెల్లడించింది. బ్యాంకుల నుంచి తీసుకునే రుణంపై వడ్డీ 8.5 శాతం దాటకూడదని సర్కారు తెలిపింది.

Civil Supplies funds increased

.

Intro:ap_vja_50_23_jaikisan_mumpulo_varipolalu_pkg_avb_ap10044
కోసుర కృష్ణమూర్తి అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511

కృష్ణాజిల్లా, కోడూరు మండలంలో వర్షం నీటి ముంపులో వరిపోలాలు జైకిసాన్ కోసం స్టోరీ


Body:కృష్ణాజిల్లా, కోడూరు మండలంలో వర్షం నీటి ముంపులో వరిపోలాలు జైకిసాన్ కోసం స్టోరీ


Conclusion:కృష్ణాజిల్లా, కోడూరు మండలంలో వర్షం నీటి ముంపులో వరిపోలాలు జైకిసాన్ కోసం స్టోరీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.