ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,393 కరోనా కేసులు.. 8 మరణాలు నమోదు

author img

By

Published : Sep 17, 2021, 5:50 PM IST

Updated : Sep 17, 2021, 9:03 PM IST

కరోనా కేసులు
కరోనా కేసులు

17:30 September 17

corona bulletin

రాష్ట్రంలో కొత్తగా 1,393 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో మరో 8 మంది చనిపోయారు. కొవిడ్‌తో చిత్తూరులో ముగ్గురు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరు మరణించారు. కరోనా నుంచి 1,296 మంది కోలుకున్నారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం 14797 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 60,350  మందికి కరోనా పరీక్షలు చేశారు. 

ఇదీ చదవండి: Corona update: దేశంలో మరో 34,403 కరోనా కేసులు

Last Updated :Sep 17, 2021, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.