ETV Bharat / city

అమరావతిలో ఆగిన మరో రైతు గుండె

author img

By

Published : Oct 25, 2020, 4:57 PM IST

అమరావతి ప్రాంతంలో మరో రైతు గుండె ఆగింది. గుంటూరు జిల్లా నీరుకొండలో రైతు మాదల రామారావు (61) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అమరావతి కోసం 90 సెంట్ల భూమి ఇచ్చారు

another farmer diedi at amaravathi
అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె

రాజధాని అమరావతి ప్రాంతంలో మరో రైతు మృతిచెందారు. గుంటూరు జిల్లా నీరుకొండలో రైతు మాదల రామారావు (61) గుండెపోటుతో మరణించారు. మాదల రామారావు అమరావతి కోసం 90 సెంట్ల భూమి ఇచ్చారు. అమరావతి ఉద్యమంలో రైతు మాదల రామారావు చురుకుగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'పోలవరం' పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.