ETV Bharat / city

Mahanadu: మహానాడుకు తరలివచ్చిన అమరావతి రైతులు

author img

By

Published : May 28, 2022, 5:03 PM IST

తెలుగుదేశం మహానాడులో.. రాజధాని నిర్మాణానికి అనుకూలంగా తీర్మానం చేసినందుకు అమరావతి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో మహానాడు ప్రాంగణానికి తరలివచ్చి మద్దతు తెలిపారు. అమరావతికి తెలుగుదేశం తొలినుంచి అనుకూలంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణం చాలా వేగంగా జరిగిందంటూ.. రైతులు ముక్తకంఠంతో చెప్పారు. మహానాడు ప్రాంగణం నుంచి అమరావతి రైతులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి.

Amravati farmers
Amravati farmers
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.