ETV Bharat / city

అమరావతిలో నిరసనల హోరు.. 364వ రోజుకు చేరిన ఉద్యమం

author img

By

Published : Dec 16, 2020, 12:57 PM IST

అమరావతి రైతుల ఉద్యమం 364వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో రాజధాని గ్రామాల్లో నేడు నిరసన కార్యక్రమాలకు ఐకాస పిలుపునిచ్చింది. వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు ఎస్సీల ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టింది.

amaravathi farmers
amaravathi farmers

364వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం

364వ రోజుకు అమరావతి రైతుల ఉద్యమం చేరుకుంది. రాజధాని గ్రామాల్లో నేడు నిరసన కార్యక్రమాలకు ఐకాస పిలుపునివ్వడంతో.. వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు ఎస్సీలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. వెలగపూడిలో మానవహారం, తుళ్లూరులో ఇంటింటికి అమరావతి కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి షెకావత్​తో సీఎం జగన్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.