ETV Bharat / city

రాజధాని అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె

author img

By

Published : Aug 15, 2020, 12:46 PM IST

రాజధాని కోసం మరో రైతు గుండె ఆగింది. మందడంకు చెందిన రైతు తోకల సత్యనారాయణ గుండెపోటుతో మృతి చెందారు. తోకల సత్యనారాయణ నిన్నటి వరకు రాజధాని ఉద్యమంలో పాల్గొన్నారు.

amaravathi capital
amaravathi capital

రాజధాని అమరావతి తరిలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండే ఆగింది. మందడం గ్రామానికి చెందిన తోకల సత్యనారాయణ అనే రైతు ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని ఉద్యమంలో నిన్నటివరకూ పాల్గొన్న సత్యనారాయణ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.