ETV Bharat / city

APPSC: ఏపీపీఎస్సీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఏవీ రమణారెడ్డి నియామకం

author img

By

Published : Dec 20, 2021, 6:36 PM IST

Updated : Dec 20, 2021, 6:57 PM IST

APPSC
APPSC

18:33 December 20

గవర్నర్ బిశ్వభూషణ్ ఉత్తర్వులు

APPSC: ఏపీపీఎస్సీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఏవీ రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్ ఉత్తర్వులు జారీచేశారు. 2020 మార్చి 24 నుంచి ఏపీపీఎస్సీలో ఏవీ రమణారెడ్డి సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి

Video Viral: 'పెద్దాయననే విమర్శిస్తావా?'.. సొంత పార్టీ కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి!

Last Updated :Dec 20, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.