- తితిదేలో నేరచరితులు, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టు విచారణ
తితిదేలో నేరచరితులు, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై దాఖలైన వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. వెంటనే ఆదేశాలు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హరియాణా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన జగన్
విశాఖలోని రుషికొండలో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి జగన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఖట్టర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేస్తాం: డీజీపీ
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేస్తామని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సచివాలయంలో హోం మంత్రి తానేటి వనితను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏ విచారణకైనా నేను సిద్ధం: మంత్రి కాకాణి
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనపై వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఆ చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ అంశంపై ఏ విచారణకైనా సిద్ధమన్న మంత్రి.. ఆరోపణ చేసేవాళ్లు సీబీఐ విచారణ కోరవచ్చున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 4 రోజుల్లో 3 భేటీలు.. 6 రాష్ట్రాలకు 'పీకే' స్కెచ్ రెడీ.. రాహుల్కు ఓకే.. కానీ...
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో నాలుగు రోజుల్లోనే మూడోసారి భేటీ అయ్యారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పికప్ ట్రక్ బోల్తా.. ఒకే కుటుంబంలోని 9 మంది దుర్మరణం
రాజస్థాన్ ఝున్ఝునూ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పికప్ ట్రక్కు బోల్తా పడి 9 మంది దుర్మరణం చెందారు. గుఢా రోడ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో 10 మంది గాయపడ్డారు. వారిని స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాట్సాప్తో భారత సైనికాధికారులకు వల! పాక్, చైనా పనే!!
భారత సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగినట్లు భారత నిఘా వర్గాలు మంగళవారం గుర్తించాయి. సైన్యంలో కొందరు అధికారులు శత్రుదేశాలతో అనుమానాస్పద సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రోజంతా పాజిటివ్.. ఆఖర్లో రివర్స్.. సెన్సెక్స్ 700, నిఫ్టీ 215 డౌన్
మంగళవారం సెషన్లో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఆఖరి అరగంటలో తీవ్ర ఒడుదొడుకులతో సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా పడిపోయింది. నిఫ్టీ 17 వేల మార్కు దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్ దెబ్బ.. దిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు
కరోనా కారణంగా దిల్లీ, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వేదికను మార్చుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పుణెలో జరగాల్సిన ఈ మ్యాచ్ను ముంబయిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సమ్మర్ హీట్ పెంచేందుకు.. 'జిగేల్' రాణులు వచ్చేస్తున్నారు!
స్టార్ హీరోయిన్లుగా మంచి ఫామ్లో ఉండగానే.. వేరే సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో కాలు కదిపేస్తున్నారు మన కథానాయికలు. అలా అభిమానుల్ని మరింతగా ఆకట్టుకుంటున్నారు. మరి ఈ వేసవిలో హీట్ పెంచేందుకు సిద్ధమైన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @5PM
ప్రధాన వార్తలు @5PM
- తితిదేలో నేరచరితులు, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టు విచారణ
తితిదేలో నేరచరితులు, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై దాఖలైన వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. వెంటనే ఆదేశాలు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హరియాణా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన జగన్
విశాఖలోని రుషికొండలో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి జగన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఖట్టర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేస్తాం: డీజీపీ
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేస్తామని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సచివాలయంలో హోం మంత్రి తానేటి వనితను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏ విచారణకైనా నేను సిద్ధం: మంత్రి కాకాణి
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనపై వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఆ చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ అంశంపై ఏ విచారణకైనా సిద్ధమన్న మంత్రి.. ఆరోపణ చేసేవాళ్లు సీబీఐ విచారణ కోరవచ్చున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 4 రోజుల్లో 3 భేటీలు.. 6 రాష్ట్రాలకు 'పీకే' స్కెచ్ రెడీ.. రాహుల్కు ఓకే.. కానీ...
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో నాలుగు రోజుల్లోనే మూడోసారి భేటీ అయ్యారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పికప్ ట్రక్ బోల్తా.. ఒకే కుటుంబంలోని 9 మంది దుర్మరణం
రాజస్థాన్ ఝున్ఝునూ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పికప్ ట్రక్కు బోల్తా పడి 9 మంది దుర్మరణం చెందారు. గుఢా రోడ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో 10 మంది గాయపడ్డారు. వారిని స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాట్సాప్తో భారత సైనికాధికారులకు వల! పాక్, చైనా పనే!!
భారత సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగినట్లు భారత నిఘా వర్గాలు మంగళవారం గుర్తించాయి. సైన్యంలో కొందరు అధికారులు శత్రుదేశాలతో అనుమానాస్పద సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రోజంతా పాజిటివ్.. ఆఖర్లో రివర్స్.. సెన్సెక్స్ 700, నిఫ్టీ 215 డౌన్
మంగళవారం సెషన్లో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఆఖరి అరగంటలో తీవ్ర ఒడుదొడుకులతో సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా పడిపోయింది. నిఫ్టీ 17 వేల మార్కు దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్ దెబ్బ.. దిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు
కరోనా కారణంగా దిల్లీ, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వేదికను మార్చుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పుణెలో జరగాల్సిన ఈ మ్యాచ్ను ముంబయిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సమ్మర్ హీట్ పెంచేందుకు.. 'జిగేల్' రాణులు వచ్చేస్తున్నారు!
స్టార్ హీరోయిన్లుగా మంచి ఫామ్లో ఉండగానే.. వేరే సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో కాలు కదిపేస్తున్నారు మన కథానాయికలు. అలా అభిమానుల్ని మరింతగా ఆకట్టుకుంటున్నారు. మరి ఈ వేసవిలో హీట్ పెంచేందుకు సిద్ధమైన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.