ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో 286 కరోనా కేసులు... మూడు మరణాలు

author img

By

Published : Nov 11, 2021, 5:35 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల (corona cases in andhrapradhesh) ఉద్ధృతి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 286 కరోనా పాజిటివ్ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,196 కొవిడ్ యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నాయి.

: రాష్ట్రంలో 286 కరోనా కేసులు
: రాష్ట్రంలో 286 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 37,540 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా 286 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో ముగ్గురు మరణించారు. కరోనా నుంచి 307 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,196 కొవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

corona cases
corona cases

ఇదీ చదవండి:

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. పంచ్​ ప్రభాకర్​పై సీబీఐ ఛార్జిషీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.