ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 262 కరోనా కేసులు.. 2 మరణాలు

author img

By

Published : Nov 12, 2021, 5:31 PM IST

రాష్ట్రంలో కొత్తగా 262 కరోనా పాజిటివ్ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,227 కొవిడ్ యాక్టివ్‌ కేసులు(corona active cases in ap) ఉన్నాయి.

ap corona latest news
ఏపీ కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33,362 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు(corona tests in ap) నిర్వహించగా... కొత్తగా 262 మందికి మహమ్మారి సోకినట్లు నిర్ధరణ( corona cases in andhra pradesh) అయింది. వైరస్ కారణంగా మరో ఇద్దరు మరణించారు. కరోనా నుంచి 229 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,227 కొవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

కొవిడ్​తో కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు ఆధికారులు తెలిపారు. నేటి వరకు రాష్ట్రంలో 2,99,17,592 శాంపిల్స్ పరీక్షించారు.

రాష్ట్రంలో కొత్తగా 262 కరోనా కేసులు, 2 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 262 కరోనా కేసులు, 2 మరణాలు

ఇదీ చదవండి..

India covid cases: దేశంలో మరో 12,500 కేసులు.. 500 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.