ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు..13 మరణాలు

author img

By

Published : Nov 2, 2020, 5:13 PM IST

Updated : Nov 2, 2020, 5:55 PM IST

corona-cases
corona-cases

17:10 November 02

రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు..13 మరణాలు

corona-cases
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,27,882కు చేరింది. తాజాగా  వైరస్ బారిన పడి 13 మంది మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 6,719గా ఉంది.

   కొవిడ్ బారిన పడి మరో 3,033 మంది కోలుకోగా... మొత్తం బాధితుల సంఖ్య 7.98 లక్షల మందిగా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,538  యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 81.82 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి

సీజేఐకి సీఎం లేఖలో అంశాలు అభ్యంతరకరం: ఏజే వేణుగోపాల్

Last Updated : Nov 2, 2020, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.