ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,578 కరోనా కేసులు, 22 మరణాలు

author img

By

Published : Jul 12, 2021, 4:36 PM IST

Updated : Jul 12, 2021, 5:30 PM IST

రాష్ట్రంలో కొత్తగా 1,578 కరోనా కేసులు, 22 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1,578 కరోనా కేసులు, 22 మరణాలు

16:33 July 12

1,578 new corona cases registered in andhrapradesh

రాష్ట్రంలో కొత్తగా 1,578 కరోనా కేసులు, 22 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1,578 కరోనా కేసులు, 22 మరణాలు

రాష్ట్రంలో ఒకరోజు వ్యవధిలో 62 వేల 657 శాంపిల్స్ పరీక్షించగా 15 వందల 78 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 305 మందికి కరోనా సోకగా చిత్తూరు జిల్లాలో 257, నెల్లూరు జిల్లాలో 179, ప్రకాశం జిల్లాలో 173 కరోనా కేసులు బయటపడ్డాయి.

కరోనాతో మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. మరో 3 వేల 41 మంది కొవిడ్ నుంచి కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 27 వేల 195 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండి:

బాలికపై పెట్రోల్​ పోసి నిప్పు- ప్రేమే కారణమా?

Last Updated : Jul 12, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.